17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

వేతనాల కోసం మున్సిపల్ కార్మికుల ధర్నా

30-12-2025 02:06 AM

నిర్మల్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): బైంసా మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచి వారి సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవా రం సిఐటియు మున్సిపల్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అన్ని మున్సిపాలిటీలో వేతనాలు పెంచిన బైంసా మున్సిపల్ లో వేతనాలు పెంచడం లేదని వేదానాల కోసం ఆం దోళన నిర్వహిస్తే పనిలో నుంచి తీసివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జెసికి అం దజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి సురేష్ మున్సిపల్ కార్మికులు ఆరిఫ్ బాయి వినోద్ సుశీల్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.