12 July, 2026 | 3:14 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా నాగేశ్వర్

23-09-2024 12:56 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 22(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ కామారెడ్డి డివిజన్ కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్య క్షుడిగా బాశెట్టి  నాగేశ్వర్, జిల్లా కార్యదర్శిగా దుద్దల ప్రసాద్, కార్యవర్గ సభ్యుడిగా తాటిపల్లి రమేష్, సేవాదళ్ ఉపాధ్యక్షుడిగా పబ్బ యాదగిరిలను జిల్లా అధ్యక్షుడు కంచర్ల బాలకిషన్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఎల్లారెడ్డి పట్టణంలో ఉంటుందని, జిల్లాలో ని ఆర్యవైశ్యులు హాజరుకావాలని సభ్యులు కోరారు.