12 July, 2026 | 4:15 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

విద్యాబోధన పరిణితిని పెంపొందించుకోవాలి

23-09-2024 12:54 AM

నిర్మల్, సెప్టెంబర్ 22(విజయక్రాం తి): ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులకు బోధన పరిణితి ని పెంపొందించుకోవాలని విద్యాశాఖ రాష్ట్ర శిక్షణ డైరెక్టర్ రామేశ్వర్ అన్నా రు. ఆదివారం నిర్మల్‌లో నిర్వహించిన శిక్షణ తరగతులను పరిశీలించి మాట్లాడారు. విద్యాబోధనలో కొత్త విష యాలు నేర్చుకోవడానికి 300 మంది శిక్షణ ఉపాధ్యాయులకు 15 రోజుల శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ట్లు తెలిపారు.