6 May, 2026 | 9:23 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

టీఎన్జీవో ఆధ్వర్యంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్

15-08-2024 02:22 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (విజయక్రాంతి): ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు కామ్రేడ్ సుభాష్ లాంబాజీ, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కుమార్‌జీ అధ్యక్షతన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ బుధవారం టీఎన్జీవో కేంద్ర సంఘం యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమక్షంలో ముగిశాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తీర్మానం చేశారు. ముఖ్యంగా సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎస్‌ఎమ్ హుస్సేని(ముజీబ్) తదితరులు పాల్గొన్నారు.