calender_icon.png 16 June, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెల్లూరి కృష్ణయ్య మరణం పార్టీకి తీరంలోటు

15-06-2025 07:24:46 PM

అనంతగిరి: మండల పరిధిలోని గోండ్రియాల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) సీనియర్ నాయకులు మాజీ నీటి సంఘం చైర్మన్ నెల్లూరు కృష్ణయ్య పరమపదించినారు. కృష్ణయ్య పార్థివదేహానికి అనంతగిరి మండల పార్టీ తెలుగుదేశం అధ్యక్షులు చేపల శ్రీనివాసరావు సాతులూరి గురవయ్య జిల్లా నాయకులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ... కృష్ణయ్య పార్టీకి చేసిన సేవలను గుర్తు చేస్తూ కృష్ణయ్య మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు నరేష్, తిరుమ తిరుమల రావు, బండారు జగనయ్య, నెల్లూరు మహేష్ రాజు నెల్లూరు వెంకటేశ్వర్లు ఎస్కే బాబు శ్రీరాములు భద్రయ్య తదితర గ్రామ తెలుగుదేశం పెద్దలు పాల్గొనడం జరిగింది.