23-06-2025 12:00:00 AM
వలిగొండ,జూన్22(విజయక్రాంతి): వలిగొండ మండలం అరూరు గ్రామంలో పాల సంఘం ఎన్నికలు ఆదివారం నిర్వహించగా చైర్మన్ గా నిమ్మల స్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిట్టే డి,జనార్దన్ రెడ్డి, నాయకులు బండారు నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ జినుకల దానయ్య, సింగిల్ విండో డైరెక్టర్ ఆవులస్వామి, మచ్చ గిరి గుట్ట ధర్మకర్త బండి రవికుమార్, చిల్కమర్రి కనకచారి, ఆవుల అంజయ్య, కోయగుర మధు, సింగన బోయిన కృష్ణ,పాల సొసైటీ మాజీ చైర్మన్లు రెబ్బ స్ సత్యనారాయణ, జకిడి నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.