1 July, 2026 | 6:48 PM

Breaking News

కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •  

వెలుగు బాలికల పాఠశాలలో పోషణ పక్వాడ్

21-04-2025 06:42 PM

చిట్యాల,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని వెలుగు బాలికల పాఠశాలలో సోమవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద ఆధ్వర్యంలో విద్యార్థులకు పోషణ పక్వాడ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ, అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 18 సంవత్సరాలు పూర్తి అయ్యేవరకు వివాహం చేసుకోకూడదని చెప్పారు. విద్యార్థినీలు చదువుతోపాటు క్రీడారంగాలలో పై ఆసక్తి చూపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గోల్కొండ బిక్షపతి, అంగన్వాడీ టీచర్స్ భాగ్యలక్ష్మి ,అరుణ జ్యోతి, భాగ్యమ్మ ,ప్రతిభ సోషల్ వెల్ఫేర్ ఉపాధ్యాయురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు.