11 March, 2026 | 2:54 PM

Breaking News

కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •  

కౌలు రైతుల హక్కుల కోసం సంఘటిత పోరాటాలు

05-12-2024 12:00 AM

ఇందిరా పార్క్ వద్ద జరిగిన ధర్నాలో వక్తలు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4(విజయక్రాంతి): కౌలు రైతుల హక్కుల కోసం సంఘటిత పోరాటాలు నిర్వహిస్తామని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్, సామాజిక కార్యకర్త డాక్టర్ వీ.రుక్మిణీరావు, సీనియర్ సంపాదకులు కే శ్రీనివాస్, తదితర వక్తలు అన్నారు.

బుధవారం ఇందిరా పార్క్ వద్ద సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ప్రజా దర్బార్‌లో కౌలు రౌతులు పాల్గొని తమ గొంతు వినిపించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు వారి సమస్యలను జ్యూరీ ముందు తమ సమస్యలను వివరించారు. విస్సా కిరణ్ కుమార్, పశ్య పద్మ , టీ సాగర్, వీ ప్రభాకర్, పెద్దారపు రమేశ్ పాల్గొన్నారు.