22 August, 2026 | 3:51 PM

Breaking News

డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   వృద్ధులు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలి   •   మైనారిటీ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ కమీషనర్   •   జవాబుదారితనంతో విధులు నిర్వహించాలి   •   సెయింట్ జాన్స్ హైస్కూల్లో ప్రిన్సిపల్ రూపా రెడ్డికి శ్రద్ధాంజలి   •   కార్మిక హక్కుల పరిరక్షణ, ఉద్యమాలకు సిద్ధం కావాలి   •   చెట్టు కిందే తరగతులు.. కళాశాలలో వసతిగృహం నిర్వహణ   •   పేద విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి   •   ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •  

వడగండ్ల వర్షానికి వరి పంట నష్టం

18-04-2025 08:00 PM

చేగుంట,(విజయక్రాంతి): శుక్రవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వర్షానికి వరి పంటలు పూర్తి  దెబ్బతిన్నాయి. చేతి వచ్చిన పంటలు వర్షానికి తడిసి వడ్లు నేలపాలు కావడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. చేగుంట మండలం చందా యిపెట్, మక్కారాజ్ పెట్, కసన్ పల్లి, పెద్ద శివనూర్, కర్ణాల పల్లి, కసన్ పల్లి గురిజ తండా గ్రామాలలో నష్ట పోయిన రైతులు మాట్లాడుతూ... అకాల వర్షంతో తడిసి ముద్దయిన వడ్లను ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు తడిసిన వడ్లను తక్షణమే కొనాలని, వర్షానికి కొట్టుకుపోయిన వడ్లను వ్యవసాయ అధికారులు సందర్శించి నష్టపరిహారం వచ్చేటట్లు చూడాలని అన్నారు