20 March, 2026 | 8:03 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

లైట్లు ఏర్పాటు చేయాలి.. ఎంపీడీఏకి వినతి పత్రం

18-09-2025 08:05 PM

కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గణపతి..

నాగలిగిద్ద (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండల కేంద్రంలో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఎంపీడీఓకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గణపతి మాట్లాడుతూ నాగలిగిద్ద మండల్ గ్రామపంచాయతీలో గత కొన్ని రోజులుగా వీధిదీపాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దసరా పండగ సమయంలో చుట్టాలు బంధువులు పండగాకి ఇంటికి వస్తారని గ్రామాల్లో 'వీధిలైట్లు లేకపోతే ఇబ్బందులకు గురి అవుతున్నారని కావున వీధి దీపాలు వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో గ్రామపంచాయతీ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామపంచాయతీ కి గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు ప్రభుత్వం విడుదల చేయాలని అన్నారు.