11 March, 2026 | 3:01 PM

Breaking News

కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •  

కామారెడ్డిలో పోలీసుల ముమ్మర తనిఖీలు

12-11-2025 12:10 AM

కామారెడ్డి, నవంబర్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, వివిధ రద్దీ ప్రదేశాలలో మంగళవారం రాత్రి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. సోమవారం ఢిల్లీలో పేలుడు జరిగిన దృష్ట్యా ముందస్తు చర్యలుగా ఈ తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులు అనుమానాస్పద వస్తువులు వాహనాలు కల్పించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కోరారు.