calender_icon.png 31 May, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ ఫలితాల్లో ప్రగతి జూనియర్ కళాశాల విజయఢంకా

25-04-2025 02:09:21 AM

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 24 ( విజయ క్రాంతి ): ఇంటర్ ప్రథమ,  ద్వితీయ సంవత్సర  ఫలితాలలో నల్లగొండ పట్టణంలోని ‘ప్రగతి జూనియర్ కళాశాల‘ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించి విజయ డంకా మోగించారు. కళాశాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరం ఎం.పి.సి. విభాగంలో 1000 మార్కులకు గాను వి. మీనాక్షి 995, నజ్రాతజ్ ్మన్ 993, జె. మధులత - 993, ఎమ్. మనీష్ - 993, ఎమ్ అజయ్ కుమార్ 993, పి. సింధూ 992, వై. గీతా 992, పి. హాసిని- 992, ఎ. ప్రసన్న- 992, బి. భవాని- 992, సిహెచ్. సిరి- 992, కె. జాహ్నవి- 992, బి. కల్యాని- 992 ఇదే విధంగా పది మంది విద్యార్థులు 991 మార్కులు, పద్నాలుగు మంది విద్యార్థులు 990 మార్కులు సాధించారు. బై.పి.సి. విభాగంలో కె. ఉ జ్వల - 994, బి. భువనేశ్వరి 991, ఈ. అక్షయ 991 మార్కులు సాధించారు.

ప్రథమ సంవత్సరంలో ఎం.పి.సి. విభాగంలో 470 మార్కులకు గాను జి. అనూశ్రీ - 468, కె. సాత్విక్ -467, 2. - 467, 3. - 467, 2. - 467, 3. 33 - 467, 3. - 467, 3. 467, పి. భువిశ్రీ - 467, పి. హంసికాస్నిగ్ధ - 467, ఎన్. రేణుక 467 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ -స్థానంలో నిలిచారు. బై.పి.సి. విభాగంలో ఎమ్. ఉషాశ్రీ 435, ఎ. సాయిఅక్షర 435, ఎమ్ డి. ఐషా బుటుల్ 435 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన కళాశాల విద్యార్థులందరినీ, కళాశాల చైర్మన్ చందాకృష్ణమూర్తి మరియు డైరెక్టర్లు శ్రీ. ఎ. నరేందర్ బాబు, శ్రీ ఎన్. శశిధర్రావు, శ్రీ చందా శ్రీనివాస్, శ్రీ పైళ్ళ రమేష్రెడ్డి మరియు అధ్యాపకబృందం అభినందనలు తెలిపారు.