17 July, 2026 | 2:30 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి

18-05-2026 03:00 PM

నిర్మల్ మే 18 విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ప్రజల రెండు వచ్చిన దరఖాస్తులను స్పెషల్ కలెక్టర్ జెడ్పి సీఈఓ దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ లేకపోవడంతో ప్రజావాణిలో అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన కొంతమంది తిరిగి వెనక్కి వెళ్లిపోయారు