27-12-2025 04:42:18 PM
సిద్దిపేట కలెక్టరేట్: ఈనెల 29వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.హైమావతి తెలిపారు. కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.