26 June, 2026 | 6:45 PM

Breaking News

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •  

ప్రగతిశీల బడ్జెట్

22-03-2025 01:53 AM

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 21(విజయక్రాంతి): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రగతిశీల పద్దుగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభివర్ణించారు. శుక్రవారం మండలిలో బడ్జెట్‌పై జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన పథకాలను తాము ఆపలేదన్నారు. గొర్రెల పంపిణీ పథకాన్ని తమ సర్కారు నిలిపివేయలేదని గుర్తుచేశారు. రైతు సంక్షేమంలో దేశంలోనే ఎక్కడలేని విధంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.