12 June, 2026 | 5:31 PM

Breaking News

విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •  

ఆర్థిక సహాయం అందజేత

23-02-2026 09:09 PM

విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సేకు వెంకటేశ్వర్లు దాతృత్వం

కోదాడ: కోదాడ మండల పరిధిలోని రెడ్లకుంట గ్రామానికి చెందిన నిరుద్యోగి పోలంపల్లి దాన వీర అనే యువకుడికి పట్టణానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సేకు వెంకటేశ్వర్లు వరలక్ష్మి దంపతులు సోమవారం రూ.10,116లు ఆర్థిక సాయం అందజేశారు. పాత ఆటో కొనుగోలు చేసుకొని, స్వయం ఉపాధి పొందే నిమిత్తం పోలంపల్లి దాన వీరకు ఆర్థిక సాయం అందజేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ విద్యా సంస్థల సీఈవో ఎస్ఎస్ రావు, సేకు సాయిరాం, రమ్య , నాగ సంయుక్తరాణి పాల్గొన్నారు.