13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

మేవా ఆధ్వర్యంలో పులిహోర, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

28-03-2026 12:04 AM

బూర్గంపాడు,మార్చి27,(విజయక్రాంతి): శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామ కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్తులకు సారపాక గ్రామానికి చెందిన ముస్లిం ఎంపవర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (మేవా)వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర,మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సారపాక సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు మారం వెంకటేశ్వర రెడ్డి. ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్. జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్. మేవా కమిటీ సభ్యులు మహమ్మద్ ముస్తఫా షేక్ జహీర్ పాషా,అజీమ్ భాయ్,అబ్దుల్ సలీం,హఫీజ్, అక్బర్, సోహెల్ పాషా,యూసుఫ్,అజీజ్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.