20-06-2025 12:00:00 AM
రాజేంద్రనగర్, జూన్ 19: కాంగ్రెస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గం మహిళా అ ధ్యక్షురాలిగా పుట్ట రమాదేవి నియమితులయ్యారు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్య క్షురాలు మొగిలి సునీతా రావు ఆదేశాల మే రకు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి భీమ్ భారత్ ఆమెకు నియామక ప త్రం గురువారం అందజేశారు. ఈ సందర్భంగా పుట్ట రమాదేవి మాట్లాడుతూ.. మ హిళా కాంగ్రెస్ ను మరింత బలోపేతం చే యడానికి తన వంతు కృషి చేస్తానని పుట్ట రమాదేవితెలిపారు.