13 May, 2026 | 10:30 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

నాణ్యమైన వైద్యసేవలు అందించాలి

24-03-2025 01:06 AM

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

ఎల్బీనగర్, మార్చి 23: దవాఖానల్లో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. వనస్థలిపురంలోని ఎఫ్ సీఐ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ రిహాబిలిటేషన్ సెంటర్ (హాస్పిటల్)  ఆదివారం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ కార్యదర్శి, వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి, మదర్ డైయిరీ మాజీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ కో- ఆప్షన్ మెంబర్ మల్లారపు శాలిని, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నేలపాటి రామారావు, సత్యనారాయణ, పాశం అశోక్ గౌడ్, కాంగ్రెస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు కుట్ల నర్సింహా యాదవ్, నాయకులు ఎన్ వీ రమణారావు, బత్తుల మల్లేశ్ గౌడ్, బాలు నాయక్, గౌరీ, ప్రమీల, కిశోర్, శ్రీధర్, కిరణ్ గౌడ్, జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.