calender_icon.png 24 October, 2025 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లా నూతన సిపిఓగా రఘునందన్

24-10-2025 03:17:17 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో స్టాటికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన రఘునందన్(Raghunandan ) పదోన్నతిపై కామారెడ్డి జిల్లాకు సిపిఓగా బదిలీ అయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు నోటుబుక్కులు అందజేశారు. కొత్త బాధ్యతల్లో సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు.జిల్లా  అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా ఉండాలన్నారు.