30 June, 2026 | 8:39 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

రేయిలింగ్ గోడ కూలి ఆటో, బైక్ ధ్వంసం

06-05-2026 10:11 AM

చేగుంట మే 06, విజయక్రాంతి: చేగుంట మండలం కర్నాల్ పల్లిలో గత రాత్రి వీచిన ఈదురు గాలులకు రెయిలింగ్ గోడ కూలి, కింద ఉన్న ఆటో, బైక్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. బాధితుడు కట్ల స్వామి కుమార్,అప్పు చేసి ఆటో కొనుక్కుని జీవనం సాగిస్తుండగా, ఈ ప్రమాదంతో ఉపాధి కోల్పోయాడు.అకాల వర్షాలతో ఇప్పటికే పంట నష్టపోయిన తనకు, ఇప్పుడు ఆటో కూడా పాడవడంతో భారీ నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నాడు.