13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

రాజాపూర్ తైబజార్ వేలం

28-03-2026 02:13 PM

రాజాపూర్ : మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే వారంతపు సంత (తైబజార్ )వేలంపాటను శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీవో వెంకట్ రాములు,సర్పంచ్ కావలి రామకృష్ణ, అధికారుల సమక్షంలో వేలం నిర్వహించారు. ఈ వేలంపాటలో రూ 2.36లక్షల కు మండల కేంద్రానికి చెందిన రాకేష్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో సంత రోజు తిర్మలాపూర్ దిక్కు వెల్లు రోడ్డు ట్రాఫిక్ సమస్య చాలా ఏర్పడుతుంది. మండల కేంద్రం లో జాతీయ రహదారి పై బ్రిడ్జ్ నిర్మాణం పనులు జరుగుతున్నా క్రమంలో సంత కు ఎటువంటి సమస్యలు తలేత్తకుండా తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.