29 July, 2026 | 10:00 PM

Breaking News

గురువుల ను సన్మానించిన అమ్ము స్వచ్ఛంద సంస్థ   •   బాధితులకు సత్వర న్యాయం.. సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది   •   బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •  

ఆర్మూర్ ఎంఈవోగా రాజేశ్వర్

29-07-2026 09:20 PM

ఆర్మూర్,(విజయ క్రాంతి): ఆర్మూర్ ఇంచార్జ్ ఎంఈవోగా రాజేశ్వర్ నియమితులైనారు. ఇదివరకు ఎంఈవోగా ఉన్న రాజ గంగారాం తన వ్యక్తిగత కారణాలతో ఇంచార్జ్ ఎంఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు మామిడిపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగుతున్న రాజేశ్వర్ ను ఇంచార్జి ఎంఈవోగా జిల్లా విద్యాశాఖ అధికారి నియమించారు. దీంతో బుధవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎంఈవోకు పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు అభినందించారు.