13 April, 2026 | 2:49 AM

నేడు జిల్లాకు రామచందర్‌రావు రాక

13-04-2026 01:17 AM

నిర్మల్ ఏప్రిల్ 13 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీ రామచంద్రరావు సోమవారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ తెలిపారు. ఖానాపూర్ మున్సిపాలిటీ బిజెపి కైవసం చేసుకోవడంతో అక్కడ విజయోత్సవ సభ ఉంటుందన్నారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలో పార్టీ నిర్మించ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.