28 August, 2026 | 7:35 PM

Breaking News

రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •   రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గురుకుల డిగ్రీ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణిలు   •   మార్కండేయ మందిరంలో ఘనంగా నూలు పున్నమి ఉత్సవాలు   •   ఘనంగా గంగా మాత విగ్రహ ప్రతిష్టాపన   •   విద్యుత్ అగాధంతో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ మృతి   •   మైదానంలో గంట.. ఆరోగ్యం మీ వెంట   •   పల్లె దవాఖాన, పీహెచ్సీ సబ్ సెంటర్‌ లను వెంటనే తెరవాలి   •   బాన్సువాడలో నూతన ఎస్ఆర్వో భవన నిర్మాణానికి స్థల పరిశీలన   •   మహేందర్‌ను పరామర్శించిన సునీల్ రావు   •   మందకృష్ణ మాదిగ పోరాటంతోనే వికలాంగులకు హక్కుల సాధన   •  

తల, హృదయానికి బహుమతిగా రాఖీ

28-08-2026 05:48 PM

- రాఖీ సందర్భంగా హెల్మెట్లు పంపిణీ చేసిన రాపోలు నవీన్ కుమార్

నేరేడుచర్ల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా, నేరేడుచర్లలో 10 మంది ద్విచక్ర వాహనదారులకు చిన్న పిల్లలతో గులాబీ పువ్వు ఇచ్చి స్వీట్ తినిపించి రాఖి కట్టి హెల్మెట్ లను బహుమతిగా రాపోలు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా స్థానిక ఎస్.ఐ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ... భారతదేశంలో ప్రతిరోజూ 400 మందికి పైగా రైడర్లు రోడ్డపై మరణిస్తున్నారని, రోడ్లు భద్రతను ప్రోత్సహించడానికి రాఖి సంప్రదాయాన్ని తిరిగి వ్రాయాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణంతో ఆటలాడడమే అని, నా అన్న,నా తమ్ముడు సురక్షితంగా ఉంటేనే రాఖీకి అర్థం ఉంటుందని సాటి చెప్పిన పిల్లలకి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో దూళిపాళ ధనుంజయ నాయుడు, పెరుమాళ్ళ సతీష్ కుమార్,రామ్ సైదులు,తకెళ్ళ నాగార్జున, షేక్ నాగుల్ మీరా, చిలకరాజు శ్రీనివాస, అరె శ్రీకాంత్, రమేష్, నాగరాజు, కర్రీ సతీష్ రెడ్డి,కొప్పు గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.