16 April, 2026 | 10:24 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఎమ్మార్వోను సన్మానించిన రేషన్ డీలర్స్

03-04-2025 10:58 PM

రాజంపేట (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండలానికి బదిలీపై వచ్చిన ఎమ్మార్వో సతీష్ రెడ్డిని గురువారం రాజంపేటలో రేషన్ డీలర్లు సంఘం ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు బాలరాజు రెడ్డి, రాజు, ముంతాజ్, శ్రీనివాస్, శ్యామ్, సీతారాం, ఇతర డీలర్లు, డిప్యూటీ తాహసిల్దార్ సంతోషీ, సిబ్బంది పాల్గొన్నారు.