10 May, 2026 | 9:10 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

20 ఫోన్ల రికవరీ

08-08-2024 03:24 AM

ఎల్బీనగర్, ఆగస్టు 07: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన దాదాపు 20 ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వివరాలు.. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు.. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్లను గుర్తించి.. దాదాపు 20 ఫోన్ల వరకు రికవరీ చేశారు. రికవరీ చేసిన ఫోన్లను బుధవారం సీఐ వెంకటేశ్వర్లు చేతులమీదుగా బాధితులకు అందజేశారు.