13 April, 2026 | 11:50 AM

Breaking News

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •  

మిగిలిన నిధులు విడుదల చేయండి

02-07-2025 01:26 AM

సీఎస్‌ను కోరిన టీఎన్జీవో నేతలు

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): పెండింగ్ బకాయిలతోపా టు ఆర్థికేతర సమస్యలను త్వరగా పరిష్కరించాలని సీఎస్ రామకృష్ణారావును టీఎన్జీవో నేతలు మారం జగదీశ్వర్, ముజీబ్‌లతోపాటు మరికొందరు నేతలు మంగళవారం సచి వాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల రూ.700 కోట్ల నిధులను విడుల చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో కొన్ని రోజు ల క్రితం పెండింగ్ బకాయిల్లో రూ. 180 కోట్లను విడుదల చేయగా మిగిలిన బకాయిలను సైతం విడుదల చేయాలని కోరారు.