మలిశెట్టి రాంబాబుకి ఘన నివాళులు
23-05-2026 01:54 AM
అర్పించిన టీజీఐడీసీ చైర్మన్ మువ్వా
సత్తుపల్లి, మే 22 (విజయ క్రాంతి): సత్తుపల్లి పట్టణం జూపల్లి కంటి హాస్పిటల్ రోడ్ నందు మలిశెట్టి రాంబాబు ఇటీవల మరణించగా చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన టి జి ఐ డి సి ఛైర్మెన్ మువ్వా విజయబాబు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా అభిమానులు పాల్గొనడం జరిగింది.






