12 June, 2026 | 1:31 PM

Breaking News

మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •  

మంత్రి శ్రీధర్ బాబును సన్మానించిన ఆర్ఎంపీల డివిజన్ అధ్యక్షుడు డా. వీరచారి

28-01-2026 02:00 PM

ముత్తారం జనవరి 28 (విజయక్రాంతి): మంథని బుధవారం లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును మంథని ఆర్ఎంపీల సంఘం డివిజన్ అధ్యక్షుడుగా ముత్తారం మండలం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కసివోజ్జల వీరాచారి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ విదేశీ పర్యటన ముగించుకొని మంథినికి వచ్చిన సందర్భంగా మర్యాద ఎప్పుడు కలిసి శాలువాతో సన్మానించారు.