10 April, 2026 | 5:42 PM

Breaking News

జిల్లాలో ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం పకడ్భందిగా నిర్వహించాలి   •   బంధాన్ని... బాధ్యతను మరచిన ఓ తల్లి   •   తంగళ్ళపల్లిలో ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ క్రికెట్ కప్ 2026 క్రీడా పోటీలు   •   రాష్ట్ర కో కన్వీనర్ గా బద్రి శీను   •   ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •  

నిరుద్యోగులకు నెలకు రూ.వెయ్యి

05-10-2025 01:03 AM

బీహార్ ఎన్నికల ప్రచారంలో మోదీ

పాట్నా: బీహార్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది పట్టభద్రులకు నెలకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని  ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. రెండేళ్ల పాటు యువతకు ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. శనివారం ఆయన బీహార్‌లో పర్యటించి జన్‌నాయక కర్పూరీ ఠాకూర్ స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించారు.

మొత్తం రూ.62 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. నిశ్చయ్ స్వయం సహాయక భత్యం పథకాన్ని పునరుద్ధరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఒకేష నల్ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో వర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. ఎన్డీఏ పాలనలో మరో 5 వేలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.