15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

01-11-2025 12:00 AM

ఆర్మూర్, అక్టోబర్31 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆదేశానుసారం బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఉదయ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150.వ జయంతి వేడుకలు ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అరిపించారు.

అనంతరం బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఉదయ గౌడ్ మాట్లాడుతూ దేశ ఐక్యతకు పాటుపడిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో అంతర్గా అంతర్భాగం కానీ రోజు హుకుం జారీ చేసి నిజాం రాజును తరిమికొట్టిన నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలో విలీనం చేస్తూ మనకు స్వతంత్రం ఇచ్చినటువంటి మహోన్నతవ్యక్తిని గుర్తు చేస్తూ ఆ వ్యక్తి అడుగుజాడల్లో నడివి ఆశ యం కోసం పని చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బిజెపి పట్టణాధ్యక్షుడు మందుల బాలు, నూతల శ్రీనివాస్ రెడ్డి, బిజెపి జిల్లా నాయకులు పోల్కం వేణు, జెస్సు అనిల్, బాసెటి రాజ్ కుమార్, కలిగోట ప్రశాంత్, కిరణ్, వంశీ  సృజన్, పెద్దల భరత్ బండి, రాము, గోపి, బిజెపి నాయకులు యువ మోర్చా  నాయకులు పాల్గొన్నారు.