18 July, 2026 | 6:24 PM

Breaking News

తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •   ఎస్ఐఆర్ శిబిరాన్ని సందర్శించిన శ్రావణి రాకేష్   •   పోలీసులకు ప్రజా దర్బార్   •   మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •  

తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి

18-07-2026 06:24 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుకుంటున్నారని అటువంటి పాఠశాలను అభివృద్ధి చేసేందుకు తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. శనివారం రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలలో పోషకుల సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. పాఠశాలలో విద్యాబోధన మౌలిక సదుపాయాల కల్పన రైతు అంశాలపై చర్చించడం జరిగిందని తెలిపారు. వివిధ పాఠశాలలు నిర్వహించిన పోషకుల సమావేశానికి ఆయన హాజరై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు చదువుపై మార్గదర్శకం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.