28 March, 2026 | 2:09 PM

Breaking News

పత్తి గోదాంలో అగ్ని ప్రమాదం   •   ప్రభుత్వ స్థల వివాదం – గుడి నిర్మాణానికి అడ్డంకులు, అధికారులకు వినతి   •   తుంగతుర్తి లోక్‌అదాలత్‌లో ఒకటైన జంట   •   ఇంటింటికీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ   •   సింగరేణి ఉత్పత్తి లక్ష్యంలో సత్తుపల్లి అగ్రగామి   •   ఏం అచ్చెమ్మ అత్త బాగున్నావా..! ఆప్యాయంగా పలకరించిన మంత్రి తుమ్మల   •   నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు: మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్   •   మూసీ నది పునరుజ్జీవనంపై సర్కార్ కీలక నిర్ణయం   •   ఈశ్వరుడి ఆశీర్వాదంతో మూసీ ప్రక్షాళన.. ఎవరైనా అడ్డుపడితే శివతాండవమే..!   •   చిత్తూరులో రోడ్డు ప్రమాదం... వరంగల్‌కు చెందిన కుటుంబం మృతి   •  

సైన్స్ ఫెయిర్ ప్రారంభం

07-12-2024 01:52 AM

నిర్మల్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ప్రపంచ అభివృద్ధిలో సైన్స్ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించి విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన కల్పించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌ను కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీం ప్రారంభించారు. ఈ కార్యాక్రమంలో డీఈవో రామారావు పాల్గొన్నారు.