28 June, 2026 | 3:46 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

గ్రామంలో జొన్న పంట కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి

07-05-2026 03:54 PM

బోథ్ మే 7(విజయక్రాంతి): మండలంలోని మరల పెళ్లి గ్రామంలో జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామానికి చెందిన యువకులు  జిల్లా కలెక్టర్ రాజర్ శిష హూ విన్నవించారు. గురువారం బోత్ కు వచ్చిన సందర్భంగ కలెక్టర్ కలిసి విన్నవించారు. జొన్న పంట సాగు పెద్ద మొత్తంలో ఉన్నందున కొనుగోలు కేంద్రాన్ని అక్కడే ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్  బిజెపి నాయకులు తుకారం లు ఉన్నారు.