17 April, 2026 | 9:36 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

అడవిలో మట్టి దొంగలు

14-04-2025 01:41 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి అడవిలోని 1168 కంపార్ట్మెంటులో రెండు రోజుల క్రితం రాత్రిపూట కొందరు జెసిబి తో మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలించారు.

ఈ ఘటన తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనస్థలికి చేరుకునేసరికి మట్టి తరలించుకుపోయే వ్యక్తులు పారిపోయారు. ఈ ఘటనపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నవీన్ కేసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఫారెస్ట్ చట్టం ప్రకారం కూడా కేసు నమోదు చేయుటకు ఎఎఫ్‌ఆర్వో తెలిపారు. సుమారు ఆరు మీటర్ల మేర గొయ్యితవ్వి మట్టి తరలించినట్లు తెలిపారు.