18 July, 2026 | 9:13 PM

Breaking News

జక్కాపూర్ జడ్పీహెచ్‌ఎస్‌లో రూ.40 లక్షల డైనింగ్ హాల్ ప్రారంభం   •   డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఆటోడ్రైవర్   •   రైతులకు నిరంతరాయంగా విద్యుత్తును అందించాలని నిరసన   •   సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   గోపాల్ మృతితో మరోసారి నేరెళ్ల ఘటనపై చర్చ   •   మహంకాళి ఆలయంలో డిసిసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ప్రత్యేక పూజలు   •   సిద్ధార్థలో స్కూల్ లీడర్స్ ప్రమాణ స్వీకారోత్సవం   •   గ్రామాలకు వెళ్లి ఎల్ నినో పరిస్థితులపై అవగాహన కల్పించాలి   •   గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం   •   ఎల్ నినో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఎంఏఓ   •  

సమస్యలను పరిష్కరించండి

01-07-2024 02:02 AM
  • గవర్నర్‌కు విజ్ఞప్తి చేసిన సర్పంచ్‌ల సంఘం జేఏసీ 

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): తమ సమస్యలను పరిష్కరించాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణను రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. సర్పంచుల పదవీకాలం దాటి ఆర్నెల్లు దాటినా గ్రామాభివృద్ధిపై రాష్ట్రప్రభుత్వం స్పందించటం లేదన్నారు. గ్రామాల లో అభివృద్థి కార్యక్రమాలు, రైతు వేదికలు, క్రీడ ప్రాంగణాలు, గ్రామ పంచాయతీల అభివృద్ధి, భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ సమ స్య లను తమ సొంత డబ్బులు ఖర్చు చేసి అభివృద్ది పనులు చేశామన్నారు. తమకు రావా ల్సిన బిల్లులు వచ్చేలా చూడాలని కోరారు.