9 May, 2026 | 9:48 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి

05-02-2025 07:29 PM

ఎస్పీ డివి శ్రీనివాస్ రావు...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ట్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని ఎస్పి డివి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బ్రీత్ అనలైజర్స్ లను పోలీసు అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని వాటిని నివారించేందుకు బ్రీత్ అనలైజర్స్ ఎంతో ఉపయోగపడితే అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడంతో మద్యం తాగి వాహనాలు నడిపే సంఖ్య తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, జిల్లాలోని పోలీస్ అధికారులు పాల్గొన్నారు.