17 March, 2026 | 1:42 PM

Breaking News

బీటీ రోడ్డు పనులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్   •   గ్యాస్ సిలిండర్ల కొరత.. ఉదయం నుంచే పడిగాపులు   •   కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆశా వర్కర్లు   •   కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తాం   •   బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు   •   ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన   •   మియాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన బస్సు.. 10 మందికి గాయాలు   •   8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. 4 నెలల గర్భిణి భార్యను చంపిన భర్త   •   కేసీఆర్ సంచలన నిర్ణయం.. పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!   •   కూకట్‌పల్లిలో భారీ దారి దోపిడీ.. కళ్లలో కారం కొట్టి..   •  

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

07-12-2025 12:00 AM
  1. అయ్యప్ప స్వాములకు పూజా సామగ్రి పంపిణీ
  2. ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాం తత లభిస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ డివిజన్ వెజిటేబుల్ మార్కెట్ ఎదురుగా వినోద్ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులకు అయ్యప్ప పడి పూజకు అవసరమయ్యే పూజా సామాగ్రిని ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో  బీఆర్‌ఎస్ రాష్ట్ర  యువ నాయకులు ముఠా జై సింహ, వివిధ డివిజన్ ల అధ్యక్షులు శంకర్ ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వై శ్రీనివాస్, వల్లాల శ్యామ్ యాదవ్, కార్యదర్శులు సురేందర్, ఆకుల అరుణ్ కుమార్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సుధాకర్ గుప్తా, శ్రీధర్ చారి, శివ ముదిరాజ్, ఆకారం శ్రీనివాస్, ప్రవీణ్ ముదిరాజ్, బల్వంత్ రాజు తదితరులు పాల్గొన్నారు.