17 April, 2026 | 2:58 PM

ప్రజా సమస్యలపై నిలదీయండి

17-02-2026 07:05 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో ప్రజా సమస్యలు కాంగ్రెస్ పార్టీ హామీలపై ప్రజల పక్షాన పోరాడాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ అన్నారు. మంగళవారం నిర్మల్ మున్సిపాలిటీలో వీఆర్ఏఎస్ పార్టీ తరఫున గెలుపొందిన కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ సల్మాన్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.