17-06-2025 12:21:54 AM
కొత్తపల్లి, జూన్ 16 (విజయ క్రాంతి): నగరంలోని పారమిత ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థిని పి. సి మ్రిత రెడ్డి ఇటీవల అండర్ 17 బాలికల విభాగంలో నిజామాబాద్ జిల్లా లో నిర్వహించిన 6 వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలి కల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరచి బంగారు పతకం సాధించి, 6 వ జాతీయ స్థాయి బా క్సింగ్ పోటీలకు ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీ తెలిపారు.
ఈ సందర్భంగా పి. సిమ్రిత రెడ్డిన, బా క్సింగ్ కోచ్ ఎ. రామక్రిష్ణ ను పాఠశాల చై ర్మన్ డా. ఇనుగంటి ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, రాకేష్, రశ్మిత, అనుకర్ రావు, వి నోదరావు, వి.యు.ఎం.ప్రసాద్, టి.యస్వి. రమణ, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు బాలాజీ, ప్రశాంత్, కవిత సమన్వ యకర్త శ్రీనాథ్లుఅభినందించారు.