17-06-2025 12:19:35 AM
కరీంనగర్, జూన్ 16 (విజయ క్రాంతి): నగరంలోని వ్యాపార సముదాయాలు, మ ద్యం దుకాణాల యజమానులు వెలువడే చె త్తను తడి పొడి చెత్తగా వేరు చేసి నగరపాలక సంస్థ వాహానాలకు అందించాలని కమీషనర్ ప్రపూల్ దేశాయ్ అన్నారు. సోమవారం కమీషనర్ ప్రపూల్ దేశాయ్ నగరంలో పర్యటించారు.
ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల ప్రణాళిక కార్యక్రమ నేపథ్యంలో నగరంలోని లక్ష్మీనగర్, ఆదర్శనగర్, మంచి ర్యాల్ చౌర స్తా తదితర ప్రాంతాలను పారిశుద్యం అధికారులతో కలిసి తనిఖీ చేసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ వే ణు మాధవ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వా మీ, సానిటేషన్ ఇన్ స్పెక్టర్లు నర్వోత్తమ్ రెడ్డి, శ్రీధర్, డిఆర్ఎఫ్ సిబ్బంది, జవానులుపాల్గొన్నారు.