9 April, 2026 | 7:33 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి..

27-10-2025 08:02 PM

ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాసరావు..

బెల్లంపల్లి (విజయక్రాంతి): విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పోలీసు అమరవీరుల త్యాగాలపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాసరావు విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. యాంటీ డ్రగ్స్ ప్రాముఖ్యతను వివరిస్తూ పోలీసుల పాత్రపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు.