4 May, 2026 | 4:05 PM

Breaking News

చరిత్ర సృష్టించిన విజయ్.. దళపతి ప్రస్థానం ఇదే..!   •   మంత్రి శ్రీధర్ బాబుకు శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం   •   డంపింగ్ యార్డును తరలించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి   •   సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •  

మాకేం తెలియదు.. ఉపాధ్యాయురాలు చెప్పామన్నట్టే చెప్పాం..!

08-01-2026 01:28 AM

సిర్గాపూర్ జనవరి 7: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో మహిళ టీచరు ఒత్తిడి చేయడం వల్లనే తమ ఇన్చార్జి హెచ్‌ఎంపై ఓ మీడియా ఛానల్ ఎదుట మంగళవారం నాడు ఆరోపణలు చేశామని సిర్గాపూర్ హైస్కూల్ కి చెందిన (హాస్టల్) విద్యార్థులు బుధవారం మీడియాతో మాట్లాడుతూ... స్పష్టం చేశారు. మహిళా సాంఘిక శాస్త్రం చెప్పే టీచర్, ఇంచార్జ్ హెచ్‌ఎం మధ్య పాత గొడవలను, సమస్యగా సృష్టించారని చెప్పారు. ఇన్చార్జ్ హెచ్‌ఎం తమకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని ఇదంతా సాంఘిక శాస్త్రం టీచర్ చిప్పినట్టే చెప్పమని వివరించారు.