15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఘనంగా ఎస్టీయూ ఆవిర్భావం

10-06-2025 12:00 AM

మంచిర్యాల, జూన్ 9 (విజయక్రాంతి): రాష్ట్రోపాధ్యాయ సంఘం 79వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వ హించారు. స్థానిక ఎస్టీయూ భవన్‌లో జరిగిన వేడుకలలో ఎస్టీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు భట్టారి వెంకటేశ్వర్లు మాట్లా డుతూ.. నిజాం నుంచి ఒకే విధానం, ఒకే సిద్ధాంతం, ప్రశ్నించడం, పోరాడడం మొద లైన ఉద్యమాల ద్వారా అంతిమంగా విద్యా ఉపాధ్యాయ రంగ శ్రేయస్సు కోసం మడమ తిప్పకుండా పనిచేయడం ఎస్టీయూ సం ఘం లక్ష్యం అని ఆయన అన్నారు.

అనంత రం జిల్లా రెండవ కార్యవర్గ సమావేశంలో భాగంగా తన ప్రధాన కార్యదర్శి నివేదికను సభ ముందుంచి ఆమోదింపజేశారు. జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి ఎం సుమన్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్య క్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చీపెల్లి బాపు, జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షులు అర్చనపల్లి సత్తయ్య, జిల్లా కార్యదర్శి డి స్వప్న దేవి, ఆర్థిక కార్యదర్శి డి గంగుతాయి, మంచిర్యాల మండల అధ్యక్షులు మల్లేశం, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.