16 March, 2026 | 11:12 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న సుజాత రెడ్డి

18-01-2026 07:03 PM

కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు ప్రాంతంలో గల సమ్మక్క–సారలమ్మలను అమ్ము స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు పోతుగంటి సుజాత రెడ్డి  ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవార్లకు ఒడి బియ్యం పోసి, తల్లులకు చీరలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ వారు సాదరంగా ఆహ్వానించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తోట మోహన్ స్వప్న, బొల్లం లింగమూర్తి, రిటైర్డ్ ఎస్సై సాగర్, కొండూరి అనిల్, భాస్కర్ రావు, మోహన్ రావు, రవీందర్ పాల్గొన్నారు.