13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బీసీ బాలికల గురుకుల పాఠశాలపై నిఘా పెంచాలి

31-03-2026 07:26 PM

మిర్యాలగూడ,(విజయక్రాంతి): దామరచర్ల బిసి బాలికల గురుకుల పాఠశాల నిర్వాహకులపై నిఘా పెంచాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు ఎండి షోయబ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ కి వినతి పత్రం అందజేసి మాట్లాడారు.  పాఠశాల సిబ్బంది విద్యార్థినుల పట్ల అమానవీయ ప్రవర్తన  మెనూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.