22 May, 2026 | 7:44 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

వ్యవసాయ బావి వద్ద యువకుడి అనుమానాస్పద మృతి

23-03-2026 12:03 PM

నంగునూరు, (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మైసంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన బాదరబోయిన శేఖర్ అనే యువకుడు తన వ్యవసాయ బావి వద్ద సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.బావి సమీపంలో శేఖర్ నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం శేఖర్ ఆదివారం ఉదయం నుంచే కనిపించడం లేదని,గాలించగా సోమవారం ఉదయం వ్యవసాయ బావు వద్ద మొక్క జొన్న చేనులో శవం మై తేలి ఉన్నాడు.శేఖర్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.