30-07-2025 12:22:48 AM
కంగ్టి, జూలై 29: కంగ్టి సీఐగా వెంకట్ రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సిఐగా పనిచేసిన చంద్రశేఖర్ రెడ్డి మల్టీజోన్-2 కు బదిలీపై వెళ్లారు. సిర్గాపూర్ ఎస్త్స్రగా పనిచేసిన వెంకట్ రెడ్డి పదోన్నతిపై కంగ్టి సీఐగా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమ స్యలు పరిష్కరిస్తానని, అసాంఘిక కార్యక లాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన సిఐకు ఎస్త్స్ర దుర్గారెడ్డి సిబ్బంది అభినందనలు తెలిపారు.