1 July, 2026 | 6:55 PM

Breaking News

ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •  

ముక్త్ భారత్ కార్యక్రమంలో టీబీ పరీక్షలు

18-07-2025 11:00 PM

కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో డాక్టర్ అభినవ్ నేతృత్వంలో శుక్రవారం టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా టీబి పరీక్షలు నిర్వహించారు. ఉప కేంద్రాలైన కన్నాయిగూడెం, రాజన్నపేట పరిధి గ్రామాల్లో దగ్గు, జ్వర లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. అవసరమైన రోగులను ఎక్స్రే కోసం 102 వాహనంలో ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.